ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఆదుకోండి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఆదుకోవాలని కోరారు.

By

Published : May 14, 2020, 6:02 PM IST

chandrababu
chandrababu letter to central minister jaishankar

విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి జైశంకర్​కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో 400మందికిపైగా ప్రవాసాంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూఎస్​ కాన్సులేట్లలో ఇమ్మిగ్రింట్ వీసా ఆపరేషన్ల తిరిగి ప్రారంభమవుతాయని... అనేక కుటుంబాలు అక్కడే ఉన్నాయని... సమస్యను పరిష్కరించాలని కోరారు.

చంద్రబాబు ట్వీట్

ABOUT THE AUTHOR

...view details