శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ- 49 విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశం మొత్తం మరోసారి గర్వపడేలా కృషి చేశారని ప్రశంసించారు. భారతదేశాన్ని ప్రపంచశక్తిగా మార్చటంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి అద్భుతమని ట్వీట్ చేశారు.
Last Updated : Nov 7, 2020, 9:16 PM IST