ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చైనాలోని తెలుగు ఉద్యోగులను రప్పించండి'

చైనాలోని వుహాన్​లో ఉన్న 58 మంది తెలుగు ఉద్యోగులను వెనక్కి రప్పించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్​కు లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడకుండా వారిని భారత్​కు రప్పించాలని లేఖలో కోరారు. చైనాలోని భారతీయ విద్యార్థులను వెనక్కి రప్పించడంలో కేంద్రం ఎంతగానో కృషిచేస్తోందని చంద్రబాబు అన్నారు.

By

Published : Jan 30, 2020, 4:02 PM IST

Published : Jan 30, 2020, 4:02 PM IST

chandra babu letter foriegn minister for telugu engineers stucked in chaina
చైనాలో తెలుగు ఇంజనీర్ల కోసం చంద్రబాబు లేఖ

చైనాలో తెలుగు ఇంజనీర్ల కోసం చంద్రబాబు లేఖ

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details