నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కాంగ్రెస్ నేత మస్తాన్వలి తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ రావు పిటిషన్ వేశారు. ఎస్ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు - AP SEC news

caveat-petition
12:33 May 30
న్యాయవాది నర్రా శ్రీనివాస్ రావుతో ముఖాముఖి
Last Updated : May 30, 2020, 4:28 PM IST