ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో తొలి కరోనా వైరస్ కేసు​ నమోదు

కరోనా ప్రకంపనలు మన దేశానికి తాకాయి. ఇటలీ, దుబాయ్​ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

By

Published : Mar 2, 2020, 4:23 PM IST

కరోనా
కరోనా

ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నప్రాణాంతక కోవిడ్​-19 వైరస్ లక్షణాల​ కేసులు దిల్లీ, హైదరాబాద్‌లో నమోదయ్యాయి. ఇటలీ నుంచి దిల్లీ వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే దుబాయ్​ నుంచి హైదరాబాద్​ వచ్చిన వ్యక్తిలోనూ వైరస్​ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరికీ వైద్యపరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details