భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరలోనే కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని ఆకాంక్షించారు.
భాజపా నేత లక్ష్మణ్కు కరోనా పాజిటివ్ - భాజపా నేత లక్ష్మణ్ పుట్టినరోజు
భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మణ్ త్వరగా కోలుకోవాలని భాజపా నేతలు ప్రార్థనలు చేశారు.
![భాజపా నేత లక్ష్మణ్కు కరోనా పాజిటివ్ Corona positive for BJP leader Laxman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11789087-846-11789087-1621234132153.jpg)
భాజపా నేత లక్ష్మణ్కు కరోనా పాజిటివ్