ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందడంలో రైతుల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు - మందడంలో రైతుల సంబరాలు

మండలి వాయిదా అనంతరం మందడంలో చంద్రబాబు, లోకేశ్‌, బాలకృష్ణ పర్యటించారు. శాసనమండలి నిర్ణయం తర్వాత మందడం వచ్చిన చంద్రబాబు, లోకేశ్​, బాలకృష్ణకు రైతులు, మహిళలు అభినందనలు తెలిపారు.  రైతులు చంద్రబాబుకు శాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jan 22, 2020, 10:23 PM IST

.

మందడంలో రైతుల సంబరాలు.. చంద్రబాబుకు కృతజ్ఞతలు

ABOUT THE AUTHOR

...view details