ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అభ్యంతరకరమంటూ ఫిర్యాదు..పోలీసు కేసు నమోదు - చింతపండు నవీన్‌కుమార్‌ వార్తలు

తెలంగాణకు చెందిన చింతపండు నవీన్​కుమార్ అలియాస్​ మాస్​ మలన్నపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. సీఎం జగన్​పై అభ్యంతరకరమైన అంశాలతో కార్యక్రమం రూపొందించారంటూ న్యాయవాది జనార్దన్​రెడ్డి ఫిర్యాదు చేశారు.

mass mallanna  alias  naveen kumar
mass mallanna alias naveen kumar

By

Published : May 25, 2020, 7:59 AM IST

Updated : May 25, 2020, 9:37 AM IST

సీఎం జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర అంశాలతో కూడిన కార్యక్రమం రూపొందించారంటూ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ మాస్‌ మల్లన్నపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రసార మాధ్యమంలో ప్రసారమైన ఆధారాలను చూపుతూ వైకాపా లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Last Updated : May 25, 2020, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details