ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 18, 2020, 7:39 PM IST

Updated : Jan 19, 2020, 6:00 AM IST

ETV Bharat / city

ఇవాళ్టి నుంచి హైకోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరణ

నేటి వచ్చే నెల2 వరకు హైకోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు న్యాయవాదులు ఐకాస తెలిపింది.

AP high court lawyers boycott duty
రేపటి నుంచి హైకోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరణ

నేటి నుంచి వచ్చే నెల 2 వరకు హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఐకాస నేతలు ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఐకాస ఛైర్మన్​ చలసాని అజయ్​ కుమార్​ అన్నారు.

Last Updated : Jan 19, 2020, 6:00 AM IST

ABOUT THE AUTHOR

...view details