ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2020, 2:03 PM IST

Updated : Jul 24, 2020, 2:28 PM IST

ETV Bharat / city

పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు: హైకోర్టు

ap-high-court
ap-high-court

11:26 July 24

పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు: హైకోర్టు

న్యాయవ్యవస్థను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యల అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. సుమోటుగా తీసుకున్న ఈ కేసులో....పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ పూర్తయిందని...ఛార్జిషీట్​ను సిద్ధం చేస్తున్నట్లు సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో పూర్తి ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

Last Updated : Jul 24, 2020, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details