ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డా.అనితా రాణి పిటిషన్​పై విచారణ: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశం

వైద్యురాలు అనితారాణి కేసులో ప్రభుత్వంతో పాటు సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

By

Published : Jun 22, 2020, 12:34 PM IST

Published : Jun 22, 2020, 12:34 PM IST

ap high court
ap high court

చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు సీఐడీని కోర్టు ఆదేశించింది. సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్​ కోరారు.

తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని వైద్యురాలు అనితారాణి ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details