ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించండి' - ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగుల వార్తలు

పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

ap high court comments on colours to  panchayath offices
ap high court comments on colours to panchayath offices

By

Published : Jan 27, 2020, 6:31 PM IST


పంచాయతీ కార్యాలయాలకు వైకాపా రంగుల పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని.. వాటికి పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున్న రంగులు తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని... కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5 కి వాయిదా వేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details