ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పది పరీక్షల్లేవ్.. రద్దు చేసే యోచనలో ప్రభుత్వం!

పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేశారు.

By

Published : Jun 20, 2020, 3:30 PM IST

Published : Jun 20, 2020, 3:30 PM IST

ap govt thinking about cancellation of 10th exams
ap govt thinking about cancellation of 10th exams

కరోనా వ్యాప్తి వల్ల పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు సాయంత్రం మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే.. ప్రతిపక్షాలు పది పరీక్షలను రద్దు చేయాలని.. డిమాండ్ చేశాయి. పలు ప్రాంతాల్లో లాక్​డౌన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details