ఆంధ్రప్రదేశ్

andhra pradesh

8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

By

Published : Aug 25, 2020, 8:31 PM IST

రాష్ట్రంలో 8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
8 స్పెషల్ కోర్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

చిన్న పిల్లలపై లైంగిక నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details