ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్బీఐ నుంచి మరో రూ.2వేల కోట్ల రుణం - rbi news

రిజర్వబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్లను సమీకరించింది. తొలి త్రైమాసికంలో ఇంతవరకు 12 వేల కోట్లు అప్పుగా తీసుకుంది.

rbi
rbi

By

Published : Jun 3, 2020, 9:44 AM IST

రాష్ట్ర‌ ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలం ద్వారా మంగళవారం మరో రూ.2,000 కోట్లు సమీకరించింది. ఇందులో వెయ్యి కోట్లు 10 ఏళ్ల కాలపరిమితికి 6.58 శాతం, మరో వెయ్యి కోట్లు నాలుగేళ్ల కాలపరిమితికి 5.45శాతం చొప్పున వడ్డీకి తీసుకుంది. తొలి త్రైమాసికంలో ఇంతవరకు రూ.12వేల కోట్ల వరకు ఈ రూపేణా రుణాలు తీసుకున్నట్లయింది.

ABOUT THE AUTHOR

...view details