భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్ల మాధ్యమ బోధనలో ప్రావీణ్యం, అర్హత కలిగిన వారినే నియమించాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగానే ఒకటి నుంచి ఆరు తరగతులకు అవసరమైన పుస్తకాలు ముద్రించి, సరఫరా చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిని ఆదేశించింది.
'ఆంగ్ల మాధ్యమం' అమలుకు జీవో జారీ
రాష్ట్రంలోని ప్రభుత్వ, యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి ఆరో తరగతి వరకు బోధనను... ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ... విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ap-governament-issue-go-on-english-medium-implimentaion
ఇదీ చదవండి : 'ప్రాజెక్టుల్లో అవినీతిని త్వరలోనే బయటపెడతాం'