ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు సీఎం జగన్ అభినందనలు - జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్​బాబు 'మహర్షి'కి అవార్డులు దక్కాయి.

cm jagan
cm jagan

By

Published : Mar 22, 2021, 8:29 PM IST

జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నిర్మాతలు, నటులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్​బాబు 'మహర్షి'కి అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్​ సింగ్​ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్​, ఉత్తమ నటిగా కంగనా రనౌత్​కు జాతీయ అవార్డు వరించింది.

ABOUT THE AUTHOR

...view details