రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించి అనుమతించేందుకు వీలుగా శాఖలవారీగా ప్రాధాన్యత గల అంశాలను ఈ నెల 19లోగా పంపాలని సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు.
రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 22న వెలగపూడిలోని సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించి అనుమతించేందుకు వీలుగా శాఖలవారీగా ప్రాధాన్యత గల అంశాలను ఈ నెల 19లోగా పంపాలని సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఆయా శాఖల కార్యదర్శులను కోరారు.