ఉభయ సభల సభ్యులతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ శాసనసభ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. వసతుల సౌకర్యాల కమిటీ సహా అటవీ, పర్యావరణ సంరక్షణ కమిటీ ఛైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.
- ఎస్సీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - గొల్ల బాబురావు
- ఎస్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - తెల్లం బాలరాజు
- మైనార్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ -షేక్ మహ్మద్ ముస్తఫా
- స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ కమిటీ ఛైర్మన్ - విశ్వసరాయి కళావతి
- బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ -జంగా కృష్ణమూర్తి
- లైబ్రరీ కమిటీ ఛైర్మన్ - అంగర రామ్మోహన్
- సబార్డినేట్ లెజిస్ట్లేషన్ కమిటీ ఛైర్మన్ - శమంతకమణి
శాసనమండలి సభ్యులతో పలు కమిటీలు