సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వరిస్తున్న జి.రవికాంత్ చనిపోయారు. 2 రోజుల్లోనే సచివాలయంలో ఇద్దరు ఉద్యోగులు కొవిడ్ బారిన పడి మృతి చెందటం కలకలం రేపుతోంది.
కరోనా ఎఫెక్ట్.. సచివాలయానికి చెందిన మరో ఉద్యోగి మృతి - ఏపీలో కరోనా మరణాలు
రాష్ట్ర సచివాలయంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ బారిన పడి మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల వ్యవధిలోనే సచివాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందటం ఆందోళన పెంచుతోంది.
![కరోనా ఎఫెక్ట్.. సచివాలయానికి చెందిన మరో ఉద్యోగి మృతి ap secretariat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11445979-609-11445979-1618719824536.jpg)
employee died with corona in the ap secretariat