ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 7:28 PM IST

Updated : Dec 8, 2020, 8:57 PM IST

ETV Bharat / city

ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా అనిల్ కుమార్ సింఘాల్

దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా అనిల్ కుమార్ సింఘాల్​ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ap bhavan
ap bhavan

దిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్​గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్​కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం అనిల్ కుమార్ సింఘాల్... వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Last Updated : Dec 8, 2020, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details