ఈ నెల 22 వ తేదిన జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 29 వ తేదీకి వాయిదా పడింది. మంత్రి వర్గ సమావేశం ఈ నెల 29 న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ మేరకు వివిధ శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయం నుంచి శుక్రవారం సమాచారం అందింది.
మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా - మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా
ఈ నెల 22 వ తేదీన జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి భేటీ ఈ నెల 29వ తేదీన ఉంటుందని సీఎస్ కార్యాలయం తెలిపింది.
![మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11347759-739-11347759-1618000944015.jpg)
మంత్రి వర్గ సమావేశం 29కి వాయిదా