అమరావతి ఐకాస సహ కన్వీనర్ ఆర్ఎల్ స్వామితో ముఖాముఖి
'అమరావతి ఉద్యమానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు' - అమరావతి రైతులు తాజా వార్తలు
అమరావతి రైతులు అలుపెరగకుండా చేస్తున్న దీక్షలు నేటితో 200 రోజుకు చేరుకుంది. 3 రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ.... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిర్విరామ పోరాటం జరుగుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో ఉదయం నుంచే దీక్షలు, వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్న సహ కన్వీనర్ ఆర్ఎల్ స్వామితో మా ప్రతినిధి శ్రీనివాసమోహన్ ముఖాముఖి..
!['అమరావతి ఉద్యమానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు' amaravathi jac convenor RL swamy about capital protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7884018-670-7884018-1593813800614.jpg)
amaravathi jac convenor RL swamy about capital protest
Last Updated : Jul 4, 2020, 5:45 PM IST