ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి కోసం రైతుల యాగాలు

By

Published : Jan 25, 2020, 2:32 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మార్చాలంటూ అమరావతి రైతులు యాగాలు నిర్వహించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో హోమం చేశారు. ఎర్రబాలెంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. తామంతా 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నా సీఎం జగన్​ స్పందించలేదని వాపోయారు. ఇక తమకు దేవుడే దిక్కని... అందుకే యాగాలు చేస్తున్నట్లు తెలిపారు.

amaravathi farmers yagas for capital
అమరావతి కోసం రైతుల యాగాలు

అమరావతి కోసం రైతుల యాగాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details