ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

102వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు - 102వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు వార్తలు

రాజధాని అమరావతి కోసం రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. 102వ రోజు రైతులు సామాజిక దూరం పాటిస్తూ తమ ఆకాంక్షను తెలిపారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా మాస్కులు ధరించి ఇళ్ల వద్దే జై అమరావతి నినాదాలు చేశారు.

amaravathi
amaravathi

By

Published : Mar 28, 2020, 3:37 PM IST

102వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

అమరావతి రాజధాని కోసం రైతుల 102వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ రైతులు తమ ఆందోళనలు చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మాస్కులు ధరించి ఇంటి వద్దే జై అమరావతి నినాదాలు చేశారు. అమరావతిలోని అన్ని గ్రామాల్లో రైతులు తమ నివాసం వద్దే నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details