గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన రాజధాని రైతులు - గవర్నర్ బిశ్వభూషణ్ను కలిసిన రాజధాని రైతులు
రాజధాని విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ ప్రాంత రైతులు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. 3 చోట్ల రాజధానిని ఏర్పాటు చేస్తామనే ప్రకటనతో తమలో ఆందోళనలు నెలకొన్నాయన్న రైతులు... విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ చెప్పారన్నారు.
amaravathi-farmers-meet-governor
.