ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమరావతి ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి 3పేజీల లేఖలో వివరించారు. తమ ఆధార్ జిరాక్స్ కాపీలను లేఖలకు జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు.
జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ - farmers letter to pm modi latest
ప్రధాని మోదీకి అమరావతి ప్రాంత రైతులు లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై 3 పేజీల లేఖ రాశారు. తమ ఆధార్ జిరాక్స్లను లేఖలకు జోడించారు. 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
![జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ farmers letter to pm modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5476666-802-5476666-1577173855237.jpg)
farmers letter to pm modi
జోక్యం చేసుకోండి... ప్రధానికి అమరావతి రైతుల లేఖ