ఆంధ్రప్రదేశ్

andhra pradesh

134వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన

By

Published : Apr 29, 2020, 6:20 PM IST

రాజధాని అమరావతి కోసం రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ధర్నాలు నేటికి 134వ రోజుకు చేరాయి.

amaravathi farmers dharna
amaravathi farmers dharna

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 134వ రోజుకు చేరింది. కరోనా వ్యాప్తి కారణంగా రైతులు తమ ఇళ్ల వద్దనే భౌతికదూరం పాటిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details