ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

134వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన - రాజధానిలో అమరావతి రైతుల ధర్నా

రాజధాని అమరావతి కోసం రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల ధర్నాలు నేటికి 134వ రోజుకు చేరాయి.

amaravathi farmers dharna
amaravathi farmers dharna

By

Published : Apr 29, 2020, 6:20 PM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 134వ రోజుకు చేరింది. కరోనా వ్యాప్తి కారణంగా రైతులు తమ ఇళ్ల వద్దనే భౌతికదూరం పాటిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details