రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 56వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లోనూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష చేస్తున్నారు.
![56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు amaravathi farmers dharna for capital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6031026-thumbnail-3x2-farmers.jpg)
56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతులు ఆందోళనలు