ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళనలు

.

By

Published : Feb 11, 2020, 9:53 AM IST

Updated : Feb 11, 2020, 10:10 AM IST

amaravathi farmers dharna for capital
56వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతులు ఆందోళనలు

రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు 56వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లోనూ అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్ష చేస్తున్నారు.

Last Updated : Feb 11, 2020, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details