ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు.. మరో ఆరేడు నెలలు పట్టొచ్చు'

By

Published : Aug 26, 2020, 4:02 PM IST

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయం తేలేందుకు మరో ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించిందని ఆయన తెలిపారు. ఈ విషయం మళ్లీ హైకోర్టు ముందుకు వచ్చిందని... ఈ విషయంపై 90కి పైగా పిటిషన్లు దాఖలైనందున అన్నింటినీ కలిపి విచారణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇదో పెద్ద న్యాయ పోరాటంగా మిగిలిపోనుందంటున్న న్యాయవాది నర్రా శ్రీనివాస్​తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

Advocate Narra Srinivas Interview Over Apex Court Comments on Amaravati Issue
నర్రా శ్రీనివాస్​తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి

నర్రా శ్రీనివాస్​తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details