ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ విరాళం రూ.1.25 కోట్లు - corona donation news

కరోనా నివారణ చర్యల నిమిత్తం.. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మొత్తం తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించిన బాలకృష్ణ
తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించిన బాలకృష్ణ

By

Published : Apr 3, 2020, 12:35 PM IST

Updated : Apr 3, 2020, 3:40 PM IST

కరోనాపై అప్రమత్తంగా ఉండాలన్న బాలకృష్ణ

కరోనా నివారణ చర్యల కోసం నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వంతు సహాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు రూ.1.25 కోట్లు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. సినీ కార్మికుల సంక్షేమానికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Last Updated : Apr 3, 2020, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details