ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: టీ పొడి అనుకొని ఎండ్రిన్​ వేసుకుని.. మహిళ మృతి - రామచంద్రాపురంలో ఎండ్రిన్ చాయ్

a person has taken tea with endrin powder instead of tea powder in ramachandrapur, jangaon district
రామచంద్రాపురంలో ఎండ్రిన్ చాయ్

By

Published : Mar 31, 2021, 10:56 AM IST

Updated : Mar 31, 2021, 11:57 AM IST

10:52 March 31

tea poison

తెలంగాణలోని  జనగామ జిల్లా  బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎండ్రిన్‌ గుళికలను టీ పొడిగా భావించి అంజమ్మ టీలో వేసింది. గుళికల మందు కలిసిన టీని అంజమ్మ  తాగి మృతి చెందింది. అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇదీ చూడండి.  ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఉరేసుకుని ఆత్మహత్య

Last Updated : Mar 31, 2021, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details