రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసులు 2944కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 55 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి మరణం నమోదు కాలేదని బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు - corona virus news
![రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు corona-positive-cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7406833-129-7406833-1590829161522.jpg)
corona-positive-cases
Last Updated : May 30, 2020, 11:05 PM IST