- న్యాయ సలహా తీసుకుంటున్న గవర్నర్
ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన రాజధాని బిల్లులపై... రాజ్ భవన్ న్యాయసలహాలు తీసుకుంటుంది. సీనియర్ అడ్వకేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటుంది. ప్రభుత్వం నుంచి బిల్లులు అందగానే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అవమానంతో ఆత్మహత్య
అనంతపురం జిల్లా ముప్పలకుంటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చిందంటూ గ్రామస్థులు అవహేళన చేశారు. గ్రామం విడిచి వెళ్లాలంటూ గ్రామ పెద్దలు హుకుం జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించేందుకు మరిన్ని ఆస్పత్రులు అందుబాటులోకి తెస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో కరోనా చికిత్స కోసం అదనంగా రూ.1,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పగలే నగల దుకాణంలో చోరీ
విజయవాడ కాటూరి వారి వీధిలో ఓ నగల దుకాణంలో భారీ దోపిడి జరిగింది. షాపు గుమాస్తా కాళ్లు, చేతులు కట్టేసి సుమారు ఏడు కేజీల బంగారం, 30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నా భర్తను నేనే కాల్చి చంపేదానిని'
ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్కౌంటర్ చేయకపోతే... తానే కాల్చి చంపేదానినని అన్నారు అతడి భార్య రిచా. వికాస్ మానసిక స్థితి గురించి కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సరైన సమయంలో షెడ్యూల్