ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

By

Published : Apr 17, 2020, 12:17 PM IST

Updated : Apr 17, 2020, 12:38 PM IST

రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 572కు చేరాయి.

572 corona positive cases in the state
రాష్ట్రంలో 572కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 38 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 572కు చేరాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 126కు చేరాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం 126కు చేరాయి. నెల్లూరు జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 64కు చేరాయి.

కృష్ణా జిల్లాలో కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 52కి చేరాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా... మొత్తం 26కు చేరాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. కడప జిల్లాలో కొత్తగా 1 కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కడప జిల్లాలో మొత్తం కేసులు 37కు చేరాయి.

కరోనా కేసుల తాజా వివరాలు

ఇదీ చదవండీ... ఉపాధి కోల్పోయి సొంతూరి బాటలో వలస కార్మికులు

Last Updated : Apr 17, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details