తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,78,599 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,499 మంది మరణించారు. కరోనా నుంచి మరో 596 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,69,828 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు, 3 మరణాలు - తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు
తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,599 మంది కొవిడ్ బారిన పడ్డారు.
491-new-corona
రాష్ట్రంలో ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులుండగా.. 5,169 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 102 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ