ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి

By

Published : May 23, 2020, 12:36 PM IST

Updated : May 23, 2020, 1:00 PM IST

corona-possitive-cases
corona-possitive-cases

09:33 May 23

.

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2561సంఖ్యకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా...రాష్డ్రవ్యాప్తంగా మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆస్పత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం ఆస్పత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింన హెల్త్ బులెటిన్​లో పేర్కొంది. 

ఇదీ చదవండి:

'గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించండి'

Last Updated : May 23, 2020, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details