ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పదివేలకు చేరువలో కరోనా కేసులు

By

Published : Jun 23, 2020, 12:52 PM IST

Updated : Jun 23, 2020, 1:33 PM IST

cases registerd in ap
cases registerd in ap

11:59 June 23

రాష్ట్రంలో మరో 462 కరోనా కేసులు..ఎనిమిది మంది మృతి

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో  కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 462 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.  తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య  9,834కు చేరింది. 

గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో మరొకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 119కి చేరింది.

ఇదీ చదవండి:

అప్పుడేమైపోయింది సీఐడీ... వైకాపా అక్రమాలపై అరెస్టులేవీ?

Last Updated : Jun 23, 2020, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details