- కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల బదిలీలు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అలజడులు సృష్టించారు: అశోక్గజపతిరాజు
రెండేళ్ల కాలంలో ఎన్నో అలజడులు సృష్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు అన్నారు. మాన్సాస్ సంస్థలోనూ నష్టాలు జరిగాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పుడే స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి
మాన్సాస్ ట్రస్టు(mansas trust) విషయంలో హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం..
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే.. కొందరు అడ్డుపడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. నేడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బూస్టర్ డోస్పై పరిశోధనలు'
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరమా? అన్న విషయంపై ప్రపంచ దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు తెలిపారు. రెండు, మూడు నెలల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. కేసులు తగ్గినా.. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం కీలక తీర్పు