తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ (corona positive) నిర్ధరణ అయినట్లు ప్రజారోగ్యశాఖ సంచాలకులు (telangana director of health) శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు (corona positivity rate) 4 శాతంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు.
TS corona casess: తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ - telangana latest news
తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ నిర్ఱరణ అయ్యింది.రికవరీ రేటు 93 శాతం కాగా...మరణాల రేటు 0.5 శాతంగా ఉందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు తెలిపారు.
![TS corona casess: తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్ Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:55:02:1622125502-11920566-954-11920566-1622120125263.jpg)
తెలంగాణలో తాజాగా మరో 3,614 మందికి కరోనా పాజిటివ్