- cabinet meeting: మంత్రివర్గ సమావేశం.. ఉద్యోగుల ఆందోళనలపై చర్చ !
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణతోపాటు వారి ఆందోళనలు, ఉద్యమ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- LIVE UPDATES : కాసేపట్లో గుడివాడ రానున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ
కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా నేతల నిజనిర్ధరణ కమిటీ పర్యటన నేపథ్యంలో...పట్టణంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Smoke in AP-Express: ఏపీ ఎక్స్ప్రెస్లో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో పొగలు అలుముకున్నాయి. పొగలు రావడంతో తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెక్కొండ స్టేషన్లో రైలును నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం రైలు కదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్బై- అఖిలేశ్కే లాభమా?
మరికొద్దిరోజుల్లో ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బహిరంగ సమావేశాలపై ఈసీ ఆంక్షలతో.. అన్ని పార్టీలు ఆన్లైన్లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఫిరాయింపులు కూడా ఊపందుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా టెస్ట్ల రేట్లు భారీగా తగ్గింపు- 50 రూపాయలకే...
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొవిడ్ టెస్ట్ల ధరలను తగ్గిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ఎక్కువ ధరలు వసూలు చేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రేటును రూ.100 తగ్గించింది ఝార్ఖండ్.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అంబులెన్స్కు దారి ఇవ్వని కారు డ్రైవర్ అరెస్టు