ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా కలకలం - ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పీజీ విద్యార్థికి పాజిటివ్ రావడంతో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు.

కరోనా కలకలం
కరోనా కలకలం

By

Published : Jun 2, 2020, 12:52 PM IST

ఉస్మానియా వసతిగృహంలో ఉన్న మొత్తం 296 మందికి పరీక్షలు చేయించాం. 180 మంది యువతులు, 116 యువకులకు పరీక్షలు చేయించాం. నమూనాల పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది.

- ప్రిన్సిపల్ శశికళ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details