- లైవ్: కరోనా వ్యాక్సినేషన్.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
కరోనా వ్యాక్సినేషన్.. వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రత్యక్ష ప్రసారం వీక్షించడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శాస్త్రవేత్తల కృషి ఫలితమే రెండు వ్యాక్సిన్లు: మోదీ
వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని ప్రధాని మోదీ అన్నారు. వారి కృషికి ఫలితంగా రెండు వ్యాక్సిన్లు వచ్చాయని పేర్కొన్నారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ సత్తా ప్రపంచానికి చాటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్ర వ్యాప్తంగా... 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సినేషన్కు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. టీకా పంపిణీకి కేంద్రాలు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని ఫొటో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: సోము వీర్రాజు
కరోనా టీకా కేంద్రాల్లోని పోస్టర్లలో ప్రధాని మోదీ ఫొటో లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండు టీకాల్లో మనకు నచ్చింది తీసుకోవచ్చా?
కరోనా వ్యాక్సినేషన్కు దేశం సిద్ధమైన వేళ ప్రజల్లో పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అనుమతి పొందిన రెండు టీకాల్లో మనకు నచ్చిన వ్యాక్సిన్ను ఎంచుకునే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలకు ఇదే సమాధానం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ వచ్చి పోయింది.. మరి టీకా వేయించుకోవాలా?