ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 2, 2020, 3:33 PM IST

Updated : Nov 2, 2020, 4:22 PM IST

ETV Bharat / city

యాత్రకు వెళ్లి 10 మంది గల్లంతయ్యారని ప్రచారం.. నిజనిర్ధరణలో పోలీసులు

bank-employees-missing
bank-employees-missing

15:28 November 02

విహారయాత్రకు వెళ్లిన 10 మంది ఉద్యోగులు గల్లంతు

చిత్తూరు జిల్లాలోని సదాశివకోనకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.  నిజనిజాలను నిర్ధారించే పనిలో ఉన్నారు. 

ఇదీ చదవండి:

కొవిడ్ నిబంధనల మధ్య తెరుచుకున్న విద్యాసంస్థలు

Last Updated : Nov 2, 2020, 4:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details