తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్
ఏ అర్హత ఉందని జగన్కు అవకాశమివ్వాలి: బాబూ రాజేంద్రప్రసాద్ - తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్
ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏ అర్హత చూసి జగన్కు అవకాశం ఇవ్వాలో విజయమ్మ సమాధానం చెప్పాలన్నారు.
![ఏ అర్హత ఉందని జగన్కు అవకాశమివ్వాలి: బాబూ రాజేంద్రప్రసాద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2840039-271-3377ec5f-53bb-4cd7-88c8-abd0330fe5a6.jpg)
తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్
ఇవి కూడా చదవండి:నేరస్తుల ఫిర్యాదుకే హక్కుల్ని కాలరాస్తున్నారు: దినకర్
TAGGED:
అమరావతి