ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాష్ట్రంపై ఫొని తుపాను ప్రభావం ఎంత.. ? - thufan

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని పెను తుపాను ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. తీరం దాటే సమయంలో తుపాను ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండనుంది.

fani

By

Published : May 1, 2019, 5:23 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫొని పెను తుపానుగా కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో ఉత్తర వాయవ్యంగా 6 కి.మీ. వేగంతో కదులుతోంది. పూరీకి దక్షిణనైరుతి దిశగా 650 కి.మీ. దూరంలో ఫొని కేంద్రీకృతమైంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 390 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. వచ్చే 6 గంటల్లో ఉత్తరదిశగా కదలనున్న ఫొని ఉధృతం కానుంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ఫొని పెనుతుపాను పయనించనుంది. రాష్ట్రంపై ఫొని తుపాను ప్రభావం ఎలా ఉండనుంది. అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ అధికారి మూర్తితో ముఖాముఖి.

రాష్ట్రంపై ఫొని తుపాను ప్రభావం ఎంత.. ?

ABOUT THE AUTHOR

...view details