ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కర్నూలు జిల్లా నుంచి తిరుపతికి సైకిల్​యాత్ర

కోడుమూరు వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతికి సైకిల్​యాత్ర చేపట్టారు. వర్షాలు బాగా కురవాలని 1997నుంచి ఈ యాత్ర చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

By

Published : Jun 17, 2019, 4:19 AM IST

కర్నూలు జిల్లా నుంచి తిరుపతికి సైకిల్​యాత్ర


కర్నూలు జిల్లా కోడుమూరులో వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతికి సైకిల్​యాత్ర చేపట్టారు. ప్రతి ఏటా వర్షాలు బాగా కురవాలనే ఉద్దేశంతో..1997 నుంచి ఈ యాత్ర చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం..సైకిల్​యాత్ర ప్రారంభించారు.

తిరుపతికి సైకిల్​యాత్ర

ABOUT THE AUTHOR

...view details