సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్లో ముసలం.. రాహుల్ జోక్యం! - ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్లో ముసలం.. అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరకూ వెళ్లింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో.. రాహుల్ స్పందించారు. సబితకు ఫోన్ చేశారు. దిల్లీకి రావాలని ఆహ్వానించారు. కుమారుడు కార్తీక్తో కలిసి సబిత దిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు.

సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు
ఇవీ చూడండి :'గౌరవం'పై మాటల మంటలు