ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

శ్రీవారి సేవలో... చైతన్య-సమంత జోడి

తిరుమల శ్రీవారిని సినీనటులు నాగచైతన్య, సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు...పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.

By

Published : Apr 2, 2019, 1:05 PM IST

శ్రీవారి సేవలో చైతన్య -సమంత జోడి

తిరుమలలో చైతూ- సమంత​ సందడి
తిరుమల శ్రీవారిని సినీనటులు నాగచైతన్య-సమంత దంపతులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు... పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మజిలీ సినిమా విడుదలవుతున్న సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. హాస్య నటుడు బ్రహ్మానందం కుటుంబ సమేతంగా పూజలో పాల్గొన్నారు.

సమంత- చైతన్యల కొత్త మూవీ...మాయ చేస్తోన్న 'మజిలీ' ప్రచార చిత్రం.!

ABOUT THE AUTHOR

...view details