కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓర్వకల్లు వద్ద వేగంగా వచ్చిన లారీ ..కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్నూలులోని డాక్టర్స్కాలనీకి చెందిన సాయిబాబా, సతీష్కుమార్ చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుపతి యాత్రకు వెళ్లికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి - ROAD ACCIDENT DRAGS TWO MEN
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి
రోడ్డు ప్రమాదం